గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, మే 2017, సోమవారం

ప్రజ - పద్యమ్ ౨౯. కవయిత్రి పోలంరాజు శారద.

 జైశ్రీరామ్.
క. శ్రద్ధ యొకించుక పెట్టుడు.
వృద్ధుల తలిదండ్రులగతి, వెతలను గనుడీ!
సుద్దులు శారద చెప్పిరి.
ఒద్దిక దురితములు మాని ఓర్పున కనుడీ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.