గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మే 2017, మంగళవారం

ప్రజ - పద్యమ్ ౧౬. శ్రీ మాడుగుల నాగ గురునాథశర్మ. - వీధి బాలలు.

 జైశ్రీరామ్.
తే.గీ. వీదిబాలల దుస్థితి బాధఁ గొలుప, 
వారికొప్పుగ సద్గతిన్ వరలఁ జేయ,
సూచనలు చేసి రిట దుర్విమోచనకయి.
యేమి చెప్పుదు గురునాథ! నీ మనమును.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.