గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఏప్రిల్ 2017, ఆదివారం

ప్రజ - పద్యమ్ ౮. కవయిత్రి టి.రాధిక. ప్రోత్సాహక బహుమతి.

 జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి రాధిక కవిత వారి హృదయావేదనకు అద్దం పట్టుతోంది. ఇది ఈ సమాజంలో ఉన్న స్త్రీలందరి హృదయంగా మనం గ్రహించ వచ్చును. చక్కని భావనా పటిమ వ్యక్తీకరణ నిపుణత కలిగిన వీరి రచన ప్రోత్సాహక బహుమతిని అందుకోబ్ఫ్తోంది. మనసారా మనం ఈ కవయిత్రిని అభినందిద్దాం.
క. రాధిక హృదయము మృదులము.
శోధించిరి కుజన సుజన చోద్య విషయముల్
బాధయె మిగిలెను వారికి.
శ్రీధరుఁడా! కాచు రాధ చిత్తముఁ గనుచున్.
జైహింద్.
Print this post

1 comments:

Unknown చెప్పారు...

చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయండి వ్యాఖ్యలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.