గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఏప్రిల్ 2017, గురువారం

ప్రజ - పద్యమ్ ౧౫. కవయిత్రి నండూరి సుందరీ నాగమణి. - వ్యసన సన్యాసము.

 జైశ్రీరామ్.
క. పొగ త్రాగుట తగనిదనుచు
పొగిలిరి నండూరి మదిని భూజనులికపై
పొగ త్రాగుట మాన వలయు
జగమున బ్రతుకంగ వలయు చక్కఁగనికపై.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.