గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2016, గురువారం

సికింద్రాబాద్ అష్టావధానం - తేదీ : 26.12.2016 సాయంత్రం - 5 గంటలకు.

 జైశ్రీరామ్.
జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తమ్ముడూ ! అవధానంలో మీరుకుడా పల్గొంటున్నారనుకుంటున్నాను
శుభాభి నందనలు ఆశీర్వదించి అక్క .

P.suryanarayana rao చెప్పారు...

సోదరులు చింతావారికి నమస్సులు. భాగ్యనగర ప్రవేశం చేశారా? మరి రాంభట్ల గారి అవధానానికి వస్తున్నారా? సుబ్బారావు గారు, కంది శంకరయ్య గారు, నేను బయలుదేరుతున్నాము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.