గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, నవంబర్ 2016, మంగళవారం

షట్త్రింశతి రత్నాలు. . . . రచన. శ్రీవల్లభ.

జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
షట్త్రింశతి రత్నాలు " మొదటి పద్యంలోనే ఆకర్ష ణీయంగా ఉన్నాయి
" నిలువు నామాల మల్లేశ నీదు ప్రతిభ " 2పుట " ధనము భూమియు నీవెంట తరలి రాదు " 3.మూడు పదులారు రత్నాలు ముచ్చిలగ " ఇలా అన్ని ప్పద్యములు ఆణి ముత్యములే .పూజ్యులు శ్రీ వల్లభ వఝులవారికి ప్రణామములు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.